Wednesday, May 29, 2019

తిరుమలలో అనూహ్యం: జ‌గ‌న్ కాన్వాయ్‌కు అడ్డుప‌డ్డ భ‌క్తురాలు! ఉద్దేశ‌పూర‌క‌మే!

తిరుమ‌ల‌: క‌లియుగ వైకుంఠం తిరుమ‌ల‌లో అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కారుకు ఓ మ‌హిళా భ‌క్తురాలు ఉద్దేశ‌పూర‌కంగా అడ్డొచ్చారు. కారుకు అడ్డు ప‌డ్డారు. దీనితో ఆమెకు స్వ‌ల్పంగా గాయాల‌య్యాయి. ప‌ద్మావ‌తి అతిథి గృహం నుంచి వైఎస్ జ‌గ‌న్ కాన్వాయ్ బ‌య‌లుదేరిన వెంట‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనితో క‌ల‌క‌లం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K9nqBO

Related Posts:

0 comments:

Post a Comment