అరకు.... ఈ లోక్సభ స్థానంపై ఇప్పుడు దేశం దృష్టి సారించింది. ఎందుకంటే ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి అంఖండ మెజార్టీతో గెలిచిన గొడ్డేటి మాధవి లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఇందులో ఏం స్పెషాలిటీ ఉంది అనే అనుమానం చాలా మందికి రావొచ్చు. ఈ సారి లోక్సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలిగా సరికొత్త రికార్డు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WogzuM
అరకు కొత్త ఎంపీ గిరిజన బిడ్డ గొడ్డేటి మాధవి సరికొత్త రికార్డు ఇదే..!
Related Posts:
అధికారం కోసం టీడీపీ, వైసీపీలు తాహతుకు మించి హామీలిస్తున్నాయన్న పవన్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార బరిలో దూసుకుపోతున్న నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్ల కోసం గాలమేస్తూ తాహతుకు మించి హా… Read More
పొలిటికల్ పవర్ కోసం ఏపీలో మరో యాగం.. చేస్తోంది బాబు కోసం.. చేసేది వంగవీటి రాధా !వైసిపిని వీడి టిడిపిలో చేరిన వంగవీటి రాధాకృష్ణ రాజకీయంగానే కాదు..ఆధ్యాత్మికంగానూ ముఖ్యమంత్రికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచా… Read More
లోకసభ ఎన్నికలు 2019: చేవెళ్ల నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని 17 లోకసభ నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా… Read More
లోకసభ ఎన్నికలు 2019 : చిత్తూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండికలియుగ వైకుంఠం తిరుపతితోపాటు చిత్తూరు జిల్లాలోని మరో పార్లమెంట్ స్థానం చిత్తూరు లోక్సభ నియోజకవర్గం. ప్రస్తుతం ఈ స్థానం నుంచి డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఎ… Read More
మిగిలింది మరో 9 రోజులే : మోడీ అంబానీల చౌకీదార్లా వ్యవహరిస్తున్నారు : రాహుల్హైదరాబాద్ : మరో 9 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను… Read More
0 comments:
Post a Comment