టీడీపీ అధినేత చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత రోజుకో డిమాండ్ చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులను ముందు లెక్కించాలని , ఆ తరువాతే ఈవీఎంల లెక్కింపు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను చాలా వివాదాస్పదంగా తయారు చేసిందని ఈ రోజు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQizZL
చంద్రబాబు డిమాండ్స్ పై మండిపడుతున్న వైసీపీ .. కౌంటింగ్ టీడీపీ ఆఫీస్లో పెట్టమంటాడేమో అని సెటైర్లు
Related Posts:
బిహార్లో ఎటూ తేలని సీట్ల పంచాయితీ... చిక్కంతా చిన్న పార్టీలతోనే.... కుదురకపోతే పొత్తులో ఆ 3 పార్టీగత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,ఆర్జేడీ,ఆర్ఎల్ఎస్పీ,హెచ్ఏఏం తదితర ప్రాంతీయ పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వ… Read More
Drug Mafia: సినీతారలే కాదు, లీడర్స్ కు లింక్, బాంబు పేల్చిన మాజీ సీఎం, సిట్టింగ్ సీంతో చర్చలు !బెంగళూరు/ ముంబాయి: దేశంలోని కొందరు సినీ స్టార్స్ కే కాదు ‘డ్రగ్స్ మాఫియాతో కొందరు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయి' అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్… Read More
నూతన్ నాయుడికి మూడు రోజుల పోలీస్ కస్టడీ- కోర్టు అనుమతి - పెందుర్తి పీఎస్లో విచారణ..తన ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన కేసుతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరును వాడుకుంటూ ఛీటింగ్ చేసిన కేసుల్లోనూ నూతన్ నాయుడికి చిక… Read More
కంగనా వివాదం - ఎయిర్లైన్స్ కు డీజీసీఏ సీరియస్ వార్నింగ్- అలా చేస్తే సస్పెన్షన్..బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమానంలో ముంబయి చేరుకున్న నేపథ్యంలో ఆమె ప్రయాణించిన విమానంలో కొందరు ఫొటోలు, వీడియోలు తీసిన ఘటన కలకలం రేపుతోంది. దీంతో కేంద్… Read More
ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ సర్కార్ మరో కీలక అడుగు ..2050 కోట్ల నిధులుఏపీలో వైద్య కళాశాలల సంఖ్యను పెంచి , కొత్త కళాశాలలను ఏర్పాటు చేసి, వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆం… Read More
0 comments:
Post a Comment