Wednesday, May 1, 2019

హాజీపూర్ సైకో కిల్లర్‌కు ఎలాంటి శిక్ష పడాలి.ఇప్పుడున్న చట్టాలు అందుకు సరిపోతాయా?మీ కామెంట్ చెప్పండి

హాజీపూర్ సైకో కిల్లర్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. అమ్మాయిలపై అత్యాచారం చేసి వారిని దారుణంగా హతమార్చి బావిలో పూడ్చిపెట్టిన ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అభం శుభం తెలియని విద్యార్థినులు శ్రావణి, మనీషా, కల్పన హత్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌ అట్టుడుతోంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vvoOGv

0 comments:

Post a Comment