Saturday, May 18, 2019

అమెరికాలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు భారతీయుల మృతి, మరొకరికి గాయాలు

వాషింగ్టన్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండియానా పోలిస్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు ఇండో- అమెరికన్లు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. వరుణ్‌దీప్ బ్రింగ్‌ ‌(19), దవ్‌నీత్‌ చాహల్‌ (22) మృతి చెందగా, గుర్జాత్‌ ఎస్‌ సంధూ (20) తీవ్రంగా గాయపడ్డారు. కబళించిన మృత్యువు ..ఫిషర్స్‌ సిటీలో నివాసం ఉండే ...

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQBWSv

0 comments:

Post a Comment