న్యూఢిల్లీ : ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్డీఏ నేతగా భాగస్వామ పక్షాలు ఎన్నుకున్నాయి. మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న భాగస్వామ్య పక్షాలకు బీజేపీ చీఫ్ అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. కాసేపటి క్రితం ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం ముగిసింది. ఇందులో తమ నేతను పార్టీలు ఎన్నుకున్నాయి. నేతగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6lw8B
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎంపిక, రాజ్యాంగానికి ప్రణమిల్లిన నమో ( వీడియో)
Related Posts:
వారి కలయిక అనైతికం..! కేసీఆర్, జగన్ భేటీపై మండిపడ్డ బీజేపి..!!హైదరాబాద్: తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రుల కలయికపై తెలంగాణ బీజేపి స్పందించింది. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావు, జగన్ మోహన్ రెడ్డి ల భేటీ… Read More
టీడీపీకి దేవినేని అవినాశ్ గుడ్ బై..!అనుచరులతో కలిసి వైసీపీలోకి..!కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్..టీడీపీకి భారీ షాక్. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ టీడీపీ వీడనున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అవినాశ్ తో పా… Read More
కొడుకును ఎమ్మెల్యే చేస్తానని మాజీ సీఎం ప్రతిజ్ఞ, సుమలత చేతిలో ఓటమి, రెబల్ ఎమ్మెల్యే!బెంగళూరు: కొడుకును ఎమ్మెల్యే చెయ్యాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కసితో ఉన్నారని తెలిసింది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు మరో అవకాశం … Read More
మద్యం సేవించి కారుతో బైకును ఢీకొన్న కలెక్టర్... జర్నలిస్టు మృతితిరువనంతపురం: ఒకరికి మాదిరికరంగా ఉండాల్సిన కలెక్టరే దారి తప్పాడు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఐఏఎస్ ఆఫీసరే మద్యం… Read More
సిగ్గు పడవయ్యా విజయసాయి .. దమ్ముంటే కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ట్వీట్ చెయ్ .. అన్న దేవినేనివైసీపీ నేత , రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి పోలవరం చేసిన వ్యాఖ్యలకు , పోలవరం టెండర్లు రద్దు చేసి వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ఆగ్రహంతో ఉన్న … Read More
0 comments:
Post a Comment