Friday, May 3, 2019

మీరు గెలుస్తున్నారు: వైసీపీ అభ్య‌ర్దికి టీడీపీ అభ్య‌ర్ది ఫోన్ : కొన‌సాగుతున్న ఉత్కంఠ‌..!

ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫ‌లితాల పైన ఎవ‌రి ధీమా వారిది. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ప్ర‌తిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో..అక్క‌డ ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్దులు ప్ర‌తిష్ఠ‌గా భావిస్తున్నారు. తాజాగా, టీడీపీ నుండి పోటీ చేసిన అభ్య‌ర్ది నేరుగా వైసీపీ నుండి బ‌రిలో ఉన్న అభ్య‌ర్దికి ఫోన్ చేసి మీరు గెలుస్తున్నారు..మీకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WjRLAZ

Related Posts:

0 comments:

Post a Comment