ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఏపి విభజన అంశంలో తలెత్తిన సమస్యలు..ప్రస్తుత పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసారు. అయితే, అయిదేళ్లయినా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదని చెబుతూనే..రెండు ప్రాంతాల్లోని ప్రజల మనోభావాల గురించి ప్రస్తావించారు. అయిదేళ్లయినా సమస్యలే..ప్రధాని మోదీ ఏపి-తెలంగాణగా రాష్ట్ర విభజన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J25KIq
అయిదేళ్లయినా సమస్యలే: ఒకరి కళ్లలో ఒకరు చూడలేరు: రాష్ట్ర విభజన పైన ప్రధాని మోదీ..!
Related Posts:
అడ్వెంచర్ ట్రిప్ లో అపశృతి: 25 అడుగుల ఎత్తు నుంచి దూకి..యుఎస్ లో విశాఖ యువకుడి దుర్మరణంవిశాఖపట్నం: ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన విశాఖపట్నానికి చెందిన యువకుడొకరు ప్రమాదవశాత్తూ అక్కడ దర్మరణం పాలైన ఉదంతం ఇది. క్రేటర్ లేక్ జా… Read More
అసెంబ్లీలో పొర్న్ వీడియోలు చూశారు, నేడు మంత్రులు అయ్యారు, చిక్కుల్లో బీజేపీ, ప్రతిపక్షాలు !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం మీద ఆరోపణలు చెయ్యడానికి ప్రతిపక్షాలకు పెద్ద ఆస్త్రం చిక్కింది. ప్రజా ప్రతినిధులు కొలువు తీరే … Read More
బంగ్లా కూడ మనవైపే... కశ్మీర్, భారత అంతర్గత అంశమని ప్రకటించిన బంగ్లాదేశ్కశ్మీ,ర్ వివాదంపై పోరుగు దేశమైన బంగ్లాదేశ్ మద్దతు కూడ పాకిస్థాన్ కూడగట్టలేక పోయింది. పాకిస్థాన్ చేస్తున్న ఆగడాలకు బంగ్లాదేశ్ మద్దతు పలకలేదు. ఈ నేపథ్యం… Read More
అమరావతిలో 85 శాతం ఒకే సామాజిక వర్గం : రాజధాని మారుస్తాం..ప్రధానికి సీఎం జగన్ లేఖ : ఉమా..!!ఏపీ రాజధాని అమరావతి పైన బొత్సా వ్యాఖ్యలతో రచ్చ సాగుతుండగానే..టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధానిగా అమరావతిని తప్పిస్తున్నట్లుగా ము… Read More
అరెస్ట్ తప్పదని చెబుతున్న సీబీఐ వర్గాలు.. చిదంబరం ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటీ ?న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరాన్ని నీడలా వెంటాడుతుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖ… Read More
0 comments:
Post a Comment