మిర్యాలగూడ : నీవే సర్వస్వం అన్నాడు. ప్రేమ మత్తులో ముంచేశాడు. ఫేస్బుక్ పరిచయాన్ని పెళ్లిపీటలెక్కించాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించాడు. ఆనాడు నమ్మించి పెళ్లిచేసుకుని ఈనాడు మోసం చేయాలని చూడటంతో సదరు యువతి ఠాణా మెట్లెక్కింది. ఏపీలోని విజయవాడ బెంజి సర్కిల్కు చెందిన ధారావత్ వాణికి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EAhga6
Sunday, May 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment