Sunday, May 26, 2019

మరికాసేపట్లో ప్రధానితో భేటీ కానున్న జగన్

వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నఆయన.. ప్రధాని నరేంద్రమోడీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఉదయం ఏడు గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలు దేరిన జగన్.. ఉ.11 గంటలకు మోడీని కలవనున్నారు. ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30IG21l

Related Posts:

0 comments:

Post a Comment