ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతం 94.88గా విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రకటంచారు. 5400 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉండగా..నెల్లూరు చివరి స్థానంలో నిలిచింది. ఇక, జూన్ 17వ తేదీ నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. టెన్త్ ఫలితాల్లో 94.88 శాతం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HzEK03
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల ..95 శాతం ఉత్తీర్ణత: తూ.గో ఫస్ట్..నెల్లూరు లాస్ట్..!
Related Posts:
విశాఖ మన్యంలో మరోమారు.. 1000 కేజీల గంజాయి పట్టివేతవిశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతుంది. ఇటీవల రెండు రోజుల క్రితం పాడేరు మండలం కరపుట్టు గ్రామ సమీపంలో మూడు వేల కిలోలకు పైగా గంజాయి… Read More
కారు గెలుపా, కాంగ్రెస్ విజయమా.. ఉప ఎన్నిక ప్రశాంతం.. ఇక ఫలితాలపై ఉత్కంఠ..!నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోరు ముగిసింది. ఇక తేలాల్సింది ఫలితాలే. ఓటర్ల నాడి నిక్షిప్తమైన ఈవీఎంలు.. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తే… Read More
సిరిసిల్లకు ఇక బ్రాండ్ ఇమేజ్.. కొత్త టెక్నాలజీతో పట్టు చీరసిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇకపై బ్రాండ్ ఇమేజ్ దక్కనుంది. కొత్త టెక్నాలజీతో సరికొత్తగా రూపొందిస్తున్న పట్టు చీర సిరిసిల్ల ఖ్యాతిని విశ్వవ్యా… Read More
మద్యం మత్తులో నడి రోడ్డులో యువతి చిందులు, బూతులు తిట్టి, సీసీ కెమెరాల్లో !బెంగళూరు: పీకలదాక మద్యం సేవించిన యువతి నడిరోడ్డులో నానా హంగామా చేసింది. రోడ్ల మీద ఏమిటి ఈ పని అని ప్రశ్నించిన స్థానికుల మీద చిందులు వేసి అమ్మనా బూతులు… Read More
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఆర్టీసీ ప్రైవేట్పరం కాలేదు : బీజేపీ జాతీయ నేతబీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయలేదని ,దీనిపై టీఆర్ఎస్ నాయకులు విచారణ జరుపుకోవచ్చని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ… Read More
0 comments:
Post a Comment