Saturday, May 4, 2019

భారీగా గాలి, జోరు వాన, రైళ్లు, విమానాల రద్దు : ఫొణితో ఒడిశాలో 8 మంది మృతి

భువనేశ్వర్ : సూపర్ సైక్లోన్ ఫొణి ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫానుతో రాష్ట్రంలో 8 మంది మృతిచెందారు. పలుప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. భీకర గాలులకు పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోగా .. భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు, టవర్ల సంగతి చెప్పక్కర్లేదు. వేల ఎకరాల్లో పంట నష్టపోగా .. సమాచార వ్యవస్థ దెబ్బతింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V1Qvkm

Related Posts:

0 comments:

Post a Comment