భువనేశ్వర్ : సూపర్ సైక్లోన్ ఫొణి ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫానుతో రాష్ట్రంలో 8 మంది మృతిచెందారు. పలుప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. భీకర గాలులకు పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోగా .. భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు, టవర్ల సంగతి చెప్పక్కర్లేదు. వేల ఎకరాల్లో పంట నష్టపోగా .. సమాచార వ్యవస్థ దెబ్బతింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V1Qvkm
భారీగా గాలి, జోరు వాన, రైళ్లు, విమానాల రద్దు : ఫొణితో ఒడిశాలో 8 మంది మృతి
Related Posts:
భగవంతుడి ప్రార్థనల కన్నా పరోపకారమే మిన్న ?పరోపకారం మిధం శరీరం అన్నారు పెద్దలు వాస్తవానికి మనం భగవంతున్ని ప్రార్ధించేప్పుడు ఏదైనా కోరిక కోరితే పరిపూర్ణంగా మనకే కావాలని కోరుకుంటాము. అందరి కంటే ప… Read More
ఇంట్లో ఉంది 9 మంది, పడింది 5 ఓట్లు : బోరునవిలపిస్తోన్న అభ్యర్థిచండీగఢ్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే .. కాంగ్రెస్ పార్టీ అంతర్మథన పడుతోంది. కానీ పంజాబ్ కు చె… Read More
తీర్పును గౌరవిస్తున్నా .. జనంలోనే ఉంటానన్న నారా లోకేష్ .. ఓటమిపై స్పందనఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు ఓటమి పాలయ్యారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన… Read More
16 రాష్ట్ర్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ .... !సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోగ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలాపడింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేసింది.కొన్ని… Read More
అదృష్టం అంటే వైసీపీ నేత మల్లాది విష్ణుదే... ఎందుకో తెలుసా ?ఏపీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు పై చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ స్థానం కోసం పట్టుబట్టి వంగవీటి రాధా ఏకంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ స్థానం … Read More
0 comments:
Post a Comment