కడప: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. అఖండ విజయాన్ని నమోదు చేసింది. తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. వైఎస్ఆర్ సీపీ సునామీని తెలుగుదేశం పార్టీ కంచుకోటలు తట్టుకోలేకపోయాయి. చెల్లాచెదురు అయ్యాయి. తెలుగుదేశానికి గట్టిపట్టు ఉన్న అన్ని జిల్లాలూ ఈ సునామీలో కొట్టుకునిపోయాయి. ప్రత్యేకించి- రాయలసీమలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనాన్నే సృష్టించింది. రాయలసీమలోని కడప, కర్నూలు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30CIMgB
సీమలో అన్నీ పాయె! టీడీపీ నుంచి గెలిచింది బాబు, బాలయ్యే! 52 సీట్లల్లో టీడీపీ దక్కింది రెండే!
Related Posts:
గడ్కరీ ని ప్రశంసిస్తూ.. మోదీ, అమిత్ షా ని విమర్శిస్తున్న చంద్రబాబు..! అసలు వ్యూహం ఏంటి..?హైదరాబాద్ : పటిష్టమైన పాలనా వ్యవస్థను కకావికలం చేయాలంటే మొదట శత్రు దుర్బేద్యం లాంటి కోటలోకి ప్రవేశించాలి. తర్వాత కోటలోని తటస్థ వ్యక్… Read More
విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రాబర్ట్ వాద్రా... అతనితో పాటు ఇంకెవరొచ్చారంటే..?ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. వాద్రాతో పాటు అతని భార్య కాంగ్రెస్ ప్రధాన కా… Read More
టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య: కీలకంగా మారిన ఆ వీడియో, అందులో ఏముంది?హైదరాబాద్: వర్ధమాన టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన నాగ ఝాన్సీ(21) పంజాగుట్… Read More
జనసేన కోసం రూ.వందల కోట్ల వ్యాపారం వదిలేసిన ఎన్నారై, కీలక పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్అమరావతి: జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్గా పులి శేఖర్ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరక… Read More
జనం మధ్య జగన్: నాన్నగారిచ్చిన అతి పెద్ద కుటుంబం అంటూ భావోద్వేగం:తిరుపతి: తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..జనంతో కలిసిపోయారు. వేదిక దిగి వచ్చి ప్రజలను క… Read More
0 comments:
Post a Comment