Wednesday, May 22, 2019

ఏపీలో వైసీపీకి 43 శాతం..టీడీపీకి 38 శాతం ఓట్ షేరింగ్ : హిందూ- సీఎస్‌డిఎస్-లోక్‌నీతి స‌ర్వే..!

ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి మ‌రో కీల‌క‌మైన సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించింది. ప్ర‌ముఖ జాతీయ దిన ప‌త్రిక ది హిందూ- సీఎస్‌డిఎస్-లోక్‌నీతి సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్‌ను ప్ర‌క‌టించారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు 40-42 శాతం వ‌ర‌క‌రు ఓట్ షేరింగ్ జ‌రిగింద‌ని అంచ‌నా వేసిన ఈ సంస్థ‌..యుపీఏకు 28-30 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. ఇక‌,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30AkiVu

Related Posts:

0 comments:

Post a Comment