ఏపీ ఎన్నికలకు సంబంధించి మరో కీలకమైన సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ప్రముఖ జాతీయ దిన పత్రిక ది హిందూ- సీఎస్డిఎస్-లోక్నీతి సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు 40-42 శాతం వరకరు ఓట్ షేరింగ్ జరిగిందని అంచనా వేసిన ఈ సంస్థ..యుపీఏకు 28-30 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. ఇక,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30AkiVu
ఏపీలో వైసీపీకి 43 శాతం..టీడీపీకి 38 శాతం ఓట్ షేరింగ్ : హిందూ- సీఎస్డిఎస్-లోక్నీతి సర్వే..!
Related Posts:
ముదురుతున్న వివాదం..! బాబు పై ముప్పేట దాడికి సిద్దమౌతున్న బీజేపి జాతీయ నేతలు..!!అమరావతి : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పై మాటల తూటాలకు పదునుపెంచారు బీజేపి నేతలు. ఇన్నటివరకు స్థానికి నేతలు టీడిపి ప్రభుత్వం పై విమర్శనాస్… Read More
ఇంట్రెస్టింగ్: నా అభిప్రాయం లేకుండా నాకు జన్మనిచ్చారు.. అందుకే పేరెంట్స్ పై కేసుఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిరిగిన కేసులను ఎన్నో చూశాం. పెళ్లిపై కోర్టులకు వెళ్లడం, విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించడం, పుట్టిన బిడ్డ ఎవరికి చెందుతారో … Read More
సీబీఐకి గడ్డకాలమే: పతనావస్థలో ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ: తప్పెవరిది?న్యూఢిల్లీ: మనదేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. రాజకీయ చదరంగంలో అచ్చం పావులా మారింది దాని పరిస్థితి. రాజకీయ ఒత్తిళ్లను… Read More
సుప్రీంకోర్టులో దీదీకి ఎదురుదెబ్బ.. మోడీ, అమిత్షా పై నిప్పులుకోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా నగర పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరైతే తప్పేంటి … Read More
ప్రధాని నరేంద్ర మోడీది డోంగ్లీ బడ్జెట్, ప్రజల కోసం ఉత్తమ బడ్జెట్, బీజేపీ బంఫర్ ఆఫర్లు, సీఎం ఫైర్ !బెంగళూరు: కర్ణాటకలో తాము అత్యుత్తమ బడ్జెట్ ప్రవేశ పెడుతామని, ప్రధాని నరేంద్ర మోడీ లాగా డోంగ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. … Read More
0 comments:
Post a Comment