Monday, May 6, 2019

ఎందుకింత స్వామి భ‌క్తి: గ‌్రూపు-2లో టీడీపీ ప‌ధ‌కాలపై ప్ర‌శ్న‌లు: ఏపీపీఎస్సీలో ఎప్పుడూ లేని విధంగా..!

ఏపీలో ఎన్నిక‌లు దాదాపు పూర్త‌యినా..రీ పోలింగ్ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల గురించి ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్న‌లు ఇవ్వ‌టం స‌హ‌జ‌మే. అయితే, మ‌రీ స్వామి భ‌క్తి చాటుకొనేలా ప్ర‌భుత్వ ప‌ధ‌కాల గురించే ఇన్ని ప్ర‌శ్న‌లు వేయ‌టం విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. ఏపీపీఎస్సీ నిర్వ‌హించిన గ్రూపు-2 ప‌రీక్ష‌లో ఏపీ ప్ర‌భుత్వం.. సీఎం ప‌ధ‌కాల పైనే అనేక ప్ర‌శ్న‌లు వేయ‌టం పైన ఇప్పుడు విద్యావేత్త‌లు విస్తుపోతున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/303bTcX

Related Posts:

0 comments:

Post a Comment