ఏపీలో ఎన్నికలు దాదాపు పూర్తయినా..రీ పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రభుత్వ నిర్ణయాల గురించి పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వటం సహజమే. అయితే, మరీ స్వామి భక్తి చాటుకొనేలా ప్రభుత్వ పధకాల గురించే ఇన్ని ప్రశ్నలు వేయటం విమర్శలకు కారణమైంది. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూపు-2 పరీక్షలో ఏపీ ప్రభుత్వం.. సీఎం పధకాల పైనే అనేక ప్రశ్నలు వేయటం పైన ఇప్పుడు విద్యావేత్తలు విస్తుపోతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/303bTcX
ఎందుకింత స్వామి భక్తి: గ్రూపు-2లో టీడీపీ పధకాలపై ప్రశ్నలు: ఏపీపీఎస్సీలో ఎప్పుడూ లేని విధంగా..!
Related Posts:
తృణమూల్ కు ఎమ్మెల్యేల షాక్ ..! బేజారైపోతున్న దీదీ..!!హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్లో కమలం వికసించడంతో తృణ… Read More
టెక్నాలజీ కొంప ముంచిందా? నేల విడిచి సాము చేశామా ?ఆత్మ విమర్శ అవసరం అన్న టీడీపీ నేతఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంపై పార్టీ నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యత … Read More
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్… Read More
బెంగాల్లో ఆ సాధారణ కుటుంబ సభ్యులకు మోడీ ప్రత్యేక ఆహ్వానంపశ్చిమ బెంగాల్: ప్రధాని నరేంద్ర మోడీ మంచి సంస్కృతికి తెరతీశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల నుంచే అతిథులను ఆహ్వానించిన సంగతి తెలిసింద… Read More
దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం... సజీవదహనం..ముజఫర్నగర్ : ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సజీవ దహనం చేశారు. ఈ ఘటనకు సంబంధ… Read More
0 comments:
Post a Comment