ఏపీలో ఎన్నికలు దాదాపు పూర్తయినా..రీ పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రభుత్వ నిర్ణయాల గురించి పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వటం సహజమే. అయితే, మరీ స్వామి భక్తి చాటుకొనేలా ప్రభుత్వ పధకాల గురించే ఇన్ని ప్రశ్నలు వేయటం విమర్శలకు కారణమైంది. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూపు-2 పరీక్షలో ఏపీ ప్రభుత్వం.. సీఎం పధకాల పైనే అనేక ప్రశ్నలు వేయటం పైన ఇప్పుడు విద్యావేత్తలు విస్తుపోతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WmYeLu
ఎందుకింత స్వామి భక్తి: గ్రూపు-2లో టీడీపీ పధకాలపై ప్రశ్నలు: ఏపీపీఎస్సీలో ఎప్పుడూ లేని విధంగా..!
Related Posts:
బాదుడు మొదలెట్టేశాయిగా: మళ్లీ వీపు విమానం మోతేన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వ… Read More
మరోసారి చంద్రబాబు పాదయాత్ర - ప్రజాయాత్ర పేరుతో ప్రజల్లోకి : జగన్ ను దెబ్బతీయాలంటే..!!మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో పరాజయం తరువాత టీడీపీ… Read More
Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేటర్..ఆ డాన్స్ మాస్టర్హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5..నాలుగో వారంలోకి ఎ… Read More
లిక్కర్ ఔట్ లెట్స్ -మరో ఏడాది దుకాణాలు యథాతధం : ఏపీ కొత్త మద్యం పాలసీ - డిజిటల్ చెల్లింపులు ..!!ఏపీలో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ పాలసీలో ఆ దిశగా అడుగులు కనిపించ లేదు. అధ… Read More
విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖా -అప్పుకోసం ప్రభుత్వం ఇలా : రాత్రికి రాత్రే తతంగం పూర్తి-విలువ ఎంత అంటే..!!ప్రభుత్వ నిర్వహణలో భాగంగా అప్పుల కోసం తిప్పులు పడుతున్న జగన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో ప్రభుత్వ ఆస్తుల… Read More
0 comments:
Post a Comment