బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు మే 23వ తేది ప్రకటించనున్నారు. అయితే అంతకు ముందే కర్ణాటకలో రాజకీయాలు వాడివేడిగా జరగడానికి రంగం సిద్దం అయ్యింది. మే 21వ తేదీ బెంగళూరులో జరిగే బీజేపీ శాసన సభ్యుల సమావేశానికి హాజరుకావాలని ఆపార్టీ ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప పిలుపునిచ్చారు. చేత కాకపోతే చేతులకు గాజులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W95fT5
మే 23 లోక్ సభ ఫలితాలు, మే 21 కర్ణాటకలో పోటాపోటీగా బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేల సమావేశాలు !
Related Posts:
JEE Advanced : పరీక్ష తేదీని ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి... ఈసారి ఆ నిబంధనకు చెల్లు...దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్(JEE Advanced) పరీక్షా తేదీని గురువారం(జనవరి 7) కేంద్ర విద్యా… Read More
ట్రంప్ మద్దతుదారుల దాడిపై మోడీ గుస్సా, ఖండన, బిడెన్కు స్నేహహస్తం..అమెరికాలో జరిగిన ఘటనపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల చర్యను ఖండించారు. అధికార మార్పిడ… Read More
గోమూత్రం,పేడతో తయారుచేసిన సబ్బులు,శాంపూలే వాడండి... మంత్రి విజ్ఞప్తి...కర్ణాటక ప్రజలు ఆవు మూత్రం,పేడతో చేసిన సబ్బులు,శాంపూలు,అగర్బత్తీలు వాడాలని ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా గోరక… Read More
యూపీ గ్యాంగ్ రేప్: సాయంత్రం ఒంటరిగా బయటకు వెళ్లాల్సింది కాదు.. మహిళా కమిషన్ సభ్యురాలి సంచలన వ్యాఖ్యలుఉత్తరప్రదేశ్లోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల అంగన్వాడీ కార్యకర్త గ్యాంగ్ రేప్కి గురైన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవీ సంచలన వ్యాఖ్యలు … Read More
యూఎస్ క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకొచ్చిన వారు ఎవరు?అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీకి హాజరైన తర్వాత క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకొచ్చిన నిరసనకారులెవరు? క్యాపిటల్ హిల్ భవ… Read More
0 comments:
Post a Comment