భారత టెక్కీకి కావాలనే హెచ్-1బీ వీసాను నిరాకరిస్తోందని అమెరికా ప్రభుత్వంపై సిలికాన్ వ్యాలీలోని ఓ టెక్ కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. వివరాల్లోకి వెళితే.... సిలికాన్ వ్యాలీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్సెటెర్రా సొల్యూషన్స్ సంస్థ యూఎస్ సిటిజెన్షిప్ మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పై అక్కడి కోర్టులో ఫిర్యాదు చేసింది. భారత్కు చెందిన ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W7099P
భారత టెక్కీకి కావాలనే హెచ్-1బీ వీసా ఇవ్వడం లేదు: అమెరికా ప్రభుత్వాన్ని కోర్టుకు లాగిన టెక్ కంపెనీ
Related Posts:
వర్ష బీభత్సం: ఉరుములు, మెరుపులకు 68 మంది మృత్యువాత..దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. నైరుతు రుతుపవనాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కేరళ… Read More
ఆందోళనకరంగా కరోనా విస్తరణ: మరిన్ని లాక్డౌన్లు: సూపర్ స్ప్రెడర్లు ఎవరో కాదు: ఐఎంఎస్సీచెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా మరణాలూ ఇదివరకట్లా భయాందో… Read More
లీటర్ పెట్రోల్ రూ.40కే ఇవ్వొచ్చు.. మోడీ, కేసీఆర్ కలిసి చిల్లు: రేవంత్ రెడ్డినలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యొచ్చు అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జీఎస్టీ పేరుతో ప్రధాని మోడీ 33 రూపాయలు, సీఎం కేసీఆర్ 32 రూపా… Read More
ఎప్పటిలాగే ఈసారి కూడా.. ప్రశాంత వాతావరణంలో బక్రీద్: సీపీ అంజనీకుమార్త్యాగాలకు ప్రతీకైన బక్రీద్. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పురస్కరించుకుని… Read More
థర్డ్ వేవ్ అనివార్యం.. ఇప్పుడే పర్యాటక ప్రాంతాలు తెరవద్దు: ఐఎంఏకరోనా వైరస్ సెకండ్ వేవ్ భయకంపితులను చేసింది. దాని ఇంపాక్ట్ మాములుగా లేదు. అయితే థర్డ్ వేవ్ అని.. అదీ పిల్లలకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు … Read More
0 comments:
Post a Comment