హజీపూర్ లో బాలికల జీవితాలను ఛిద్రం చేసిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రాచకొండ కమీషనరేట్ సీపీ మహేష్ భగవత్ . నలుగురు బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఆగష్టు 15న జన్మించినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.1990 ఆగష్టు15న జన్మించాడని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన రోజు పుట్టిన దుర్మార్గుడు అని తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2US2y3w
ఆగష్టు 15 న పుట్టిన మానవ మృగం .. బాలికల జీవితాలు చిదిమేసిన శ్రీనివాసరెడ్డి
Related Posts:
కేసీఆర్కు చంద్రబాబు గతే పడుతోంది : లక్ష్మణ్నంద్యాల ఉప ఎన్నికల్లో భారి మెజారిటితో గెలిచిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టిన గతే సీఎం కేసీఆర్కు కూడ పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్య… Read More
హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు: బెజవాడ దుర్గమ్మకు 101 కొబ్బరికాయలుహైదరాబాద్/విజయవాడ: తెలంగాణలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలి… Read More
ఆర్టీసీ సమ్మెపై బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేత పొన్నం..బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలా?ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బిజెపి ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ సమ్మె… Read More
హైదరాబాద్లో కలకలం.. మళ్లీ చెడ్డీగ్యాంగ్ అరాచకంహైదరాబాద్ : భాగ్యనగరంలో చెడ్డీగ్యాంగ్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. దొంగతనాలకు వచ్చి అడ్డు తిరిగిన వాళ్లను అడ్డంగా లేపేసే డేంజర్ చెడ్డీగ్యాంగ్ సభ్యులు ఇద… Read More
ఆర్టీసీ సమ్మెపై మరోమారు షాకింగ్ కామెంట్స్ చేసిన జయప్రకాశ్ నారాయణ్ ... ఏమన్నారంటేఆర్టీసీ కార్మికుల సమ్మెపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్… Read More
0 comments:
Post a Comment