దక్షిణాది రాష్ట్రాలను తుఫాను భయం వణికిస్తోంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DASruj
దూసుకొస్తున్న 'ఫణి'
Related Posts:
బడ్జెట్ 2021 : మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?1947-48 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్కే షన్ముఖం చెట్టి 1947 నవంబర్ 26వ తేదీన దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది 1947 ఆగస… Read More
దేవతా మూర్తులు కాదిక.. మహనీయుల విగ్రహాలపై: ఎన్నికల వేళ..అంబేద్కర్ విగ్రహానికి అపచారంఏలూరు: రాష్ట్రంలో మొన్నటి దాకా దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగింది. విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో శ్రీరామచం… Read More
మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో బోయిన్పల్లి: ఆ ఘటనలు నన్నెంతగానో బాధ పెట్టాయిన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నె… Read More
అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?''ఇక్కడి సామాజిక వ్యవస్థను ఓ సినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈ దేశం అన్యాయాలకు పెట్టనికోటలా కనిపిస్తుంది. కచ్చితంగా అలానే అనిపిస్తుంది''. సరిగ్గా 1… Read More
భారత్లో కరోనా: భారీ రికార్డు -97శాతానికి రికవరీ రేటు -కొత్తగా 13,052 కేసులు, 127 మరణాలుకరోనా మహమ్మారి నియంత్రణలో ప్రపంచ దేశాల నుంచి అభినందనలు అందుకుంటోన్న భారత్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంకాగా, కొవి… Read More
0 comments:
Post a Comment