భోపాల్ : ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడేకొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. భోపాల్లో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్.. ప్రధాని మోడీ, తన ప్రత్యర్థి ప్రగ్యా ఠాకూర్పై విమర్శల పదును పెంచారు. ప్రతిపక్షాల తీరును కడిగిపారేశారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్పై ఈసీ గరం.. FIR నమోదు చేయాలంటూ ఆదేశం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XPHfl5
మసూద్ అజహర్ను శపించు! సాధ్వీ ప్రగ్యాపై డిగ్గీరాజా సటైర్!
Related Posts:
యడ్డీ కామెంట్లపై దుమారం .. జవాన్ల ధైర్య సాహసాలతో రాజకీయాలా ? అని కాంగ్రెస్ మండిపాటున్యూఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిని బీజేపీ రాజకీయ వాడుకోవాలని చూడటం దుమారం రేపుతోంది. కర్ణాటక బీజేపీ ముఖ్య నేత… Read More
వైసిపి లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ : ఎన్నికల బరిలోకి ఎక్కడి నుండి..!ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ..ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు అయిన నార్నె శ్రీనివాస రావు వైసిపి కండువా కప్పుకున్నారు. ఆయన కొంత కాలంగా జగన్ … Read More
సలాం అభినందన్: పాక్ భూభాగంలో ఉన్నట్లు గ్రహించి ఏం చేశాడు..ఎలా వ్యవహరించాడు?బుధవారం ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ గగనతలంలోకి వెళ్లిన భారత యుద్ధవిమానంను కూల్చామని పాక్ చెప్పింది.… Read More
మాకు 22 సీట్లు వస్తే.. కన్నడిగుడే ప్రధానమంత్రి అవుతారు: మా నాన్న రెడీగా ఉన్నారు:మండ్య: కర్ణాటకలోని మండ్య లోక్ సభ స్థానంపై ఏర్పడిన పీటముడి ఇప్పట్లో వీడేలా లేదు. ఈ స్థానాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్ గానీ, జనతాదళ్ (ఎస్) గానీ సిద్ధంగా… Read More
సీనియర్ సిటిజన్ కు సీటు ఇవ్వలేదట.. ఆర్టీసీకి 6 వేలు ఫైన్సంగారెడ్డి : సీనియర్ సిటిజన్ ఆర్టీసీపై విజయం సాధించారు. బస్సు ప్రయాణంలో తనకు సీటు ఇప్పించకుండా నిర్లక్ష్యం వహించిన కండక్టర్ పై ఫిర్యాదు చేస్తూ వినియోగ… Read More
0 comments:
Post a Comment