హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైనశైలిలో స్పందించారు. 20కి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నాక కానీ సీఎం కేసీఆర్ స్పందిచకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు నైతిన బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రూ.కోటి ఇవ్వండివిద్యార్థుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DFN1OJ
Tuesday, April 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment