కోల్ కతా : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఓట్లు వేయాలని కేంద్ర బలగాలు ఓటర్లను కోరుతున్నాయని పేర్కొన్నారు. మల్దాహదక్షిణ్, బలూర్ ఘాట్ నియోజకవర్గాల్లో వయోజనులను ఓటేయమని కోరారాని ఉద్ధాటించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి కూడా సమాచారం అందజేశామని ఆమె పేర్కొన్నారు. అలా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICdiS3
దీదీ సంచలనం : బీజేపీకి ఓటేయమంటోన్న కేంద్ర బలగాలు
Related Posts:
బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయానికి పచ్చజెండాహైదరాబాద్: భాగ్యనగరంలోని బైసన్ పోలో గ్రౌండ్లో తెలంగాణ నూతన సచివాలయానికి మార్గం సుగమం అయింది. హైకోర్టు దీనికి పచ్చ జెండా ఊపింది. దీంతో ఇప్పుడు ఇది కేం… Read More
పవన్ కళ్యాణ్ను మళ్లీ సినిమాల్లోకి లాగేందుకు రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయా? ఎందుకు, ఎలా?అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగకుండా ఉండేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నాలు చేశాయా? అందుక… Read More
మాట్లాడేందుకు జగన్ అవకాశమివ్వడం లేదు: స్పీకర్, ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలుఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానిస్తామని ఆంధ్రప్రదేశ్ శఆసన సభాపి … Read More
జార్జి ఫెర్నాండేజ్ మృతి: కన్నీరు ఆపుకోలేకపోయారు, విలేకరుల ముందే నితీష్ కంటతడిన్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ మృతిపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంటతడి పెట్టారు. మాజీ రక్షణ … Read More
జూబ్లీహిల్స్లో పేలుడు, ఒకరికి గాయాలు: డిటోనేటర్ పేలినట్లుగా అనుమానాలుహైదరాబాద్: జూబ్లీహిల్స్లోని వెంకటగిరిలో మంగళవారం సాయంత్రం పేలుడు చోటు చేసుకుంది. ఇక్కడి అజయ్ బార్ వద్ద ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఒకరికి తీవ్ర … Read More
0 comments:
Post a Comment