హైదరాబాద్ : ఫలితాల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూల్యాంకనం నుంచి ఫలితాల వెల్లడి వరకు బోర్డు తీరుపై అనుమానాలు నెలకొన్నాయి. జిల్లా టాపర్ అయిన విద్యార్థిని తెలుగులో సున్నా మార్కులు రావడం రీవాల్యుయేషన్లో 99 మార్కులు రావడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచింది. ఫలితాల వెల్లడి విషయంలో ఏపీతో పోటీ పడి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IzT63k
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన టీఎస్ ఇంటర్ బోర్డు వైఫల్యాలకు కారకులెవరు? మీ కామెంట్ చెప్పండి
Related Posts:
చంద్రబాబు సహా 21 ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు హైఓల్టేజ్ షాక్: నిమిషాల్లో కొట్టేసిన బెంచ్న్యూఢిల్లీ: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలుగుదేశం సహా దేశంలోని 21 ప్రతిపక్ష పార్టీలకు హైఓల్టేజ్ షాక్ ఇ… Read More
అక్షయ తృతీయ నాడు బంగారం కొనటం పాపం కొనటమే - చాగంటి .. ఆఫర్లతో బంగారం కొనుగోలుపై మహిళల క్రేజ్అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం కొనుగోళ్లతో షాపులన్నీ రద్దీగా మారుతున్నాయి . జ్యూవెలరీ షాపులు ఆఫర్లతో ముఖ్యంగా మహిళాలోకాన్ని ఆకట్టుకుంటున్నాయి. అక్… Read More
సీజేపై కమిటీ రిపోర్టును ఎందుకు బహిర్గతం చేయరు..? ఇందిరా జైసింగ్ కేసులో ఏంజరిగింది..?ఢిల్లీ: సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజం లేదంటూ అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిన స… Read More
మోడీకి మతి తప్పింది..! ట్రీట్మెంట్ చేయించండన్న చత్తీస్గఢ్ సీఎం..రాయ్పూర్ : మాజీ ప్రధాని, దివంగత రాజీవ్గాంధీపై పీఎం నరేంద్రమోడీ చేసిన విమర్శలు దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్… Read More
28న క్యాబినెట్ భేటీ...! కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదం తెలిపే ఛాన్స్..!!హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ భేటీలో కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలక… Read More
0 comments:
Post a Comment