రాష్ట్రాల మధ్య పోటీతత్వం మంచిదే.. కానీ ఆ పోటీ మంకుపట్టుగా మారితే అనర్థాలు జరుగుతాయి. విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇరు రాష్ట్రాల మధ్య పోటీ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పరీక్షల నిర్వాహణ, ఫలితాల ప్రకటనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న కోల్డ్వార్ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K1HNT8
ఇంటర్ ఫలితాల ప్రకటనపై ఉబలాటం? విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం?
Related Posts:
ఆఫ్గన్ విద్యార్థులకు ఐఐటీ బాంబే గుడ్ న్యూస్... క్యాంపస్ హాస్టల్లో చేరేందుకు అనుమతి..క్షణక్షణం అంతులేని భయం... రేపటిపై భరోసా లేని జీవితం... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన... ఇదీ ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ ప్రజల దుస్థితి. తాలిబన్ల రాజ… Read More
వీడియో: బస్టాండ్గా మారిన కాబుల్ ఎయిర్ పోర్ట్: కనిపించిన విమానాన్ని కనిపించినట్టుగాకాబుల్: ఇస్లామిక్ కంట్రీ ఆప్ఘనిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. అరాచక, ఆటవిక పరిపాలనకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ వచ్చిన తాలిబన్లు.. అక్కడ మరోసారి తమ ప్రభుత్వ… Read More
కరోనా విషాదం: సోషల్ మీడియాతో వీడియో పోస్టు చేసి స్కూల్ యాజమాన్య దంపతులు ఆత్మహత్యఅమరావతి: కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాఠశాల స్థాపించి ఫీజులు వసూలు కాకపోవడంతో అప్పుల భారం పెరిగి, రుణదాతల ఒత్తిడి ఎక్కువవడం… Read More
ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలి.. ఆఫ్గన్ కోసం కలిసి రావాలి... ఐక్యరాజ్య సమితి పిలుపు...ఆఫ్గనిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఆఫ్గనిస్తాన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఐరాస చీఫ్ ఆంటానియో గుటెరస్ పిలుపుని… Read More
60 ఏళ్ల వృద్దురాలిపై గ్యాంగ్ రేప్... చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి... నిందితుల్లో ఇద్దరు మైనర్లు...మధ్యప్రదేశ్లోని సింగ్రౌలిలో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్దురాలిపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. … Read More
0 comments:
Post a Comment