Thursday, April 11, 2019

ఏపీలో ఓట్ల పండుగ : పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. మాక్ పోలింగ్‌లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటిని సరిచేశారు. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G98cJz

0 comments:

Post a Comment