ఆగ్నేయ బంగాళాఖాతంలో ఫణి తుఫాను క్రమంగా బలపడుతోంది. దీంతో రానున్న 24 గంటల్లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుఫాను వాయువ్య దిశగా గంటకు 16కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఏప్రిల్ 30 తర్వాత ఈశాన్యంలో దిశ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IMrDvt
బంగాళాఖాతంలో బలపడుతున్న ఫణి తుఫాను...ఈ ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు
Related Posts:
జగన్ సర్కార్ కు హైకోర్ట్ షాక్ .. రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా కొనసాగనున్న అశోక్గజపతిరాజుజగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. రామ తీర్థానికి అనువంశిక ధర్మకర్త గా ఉన్న అశోక్ గజపతిరాజు తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. … Read More
టీవీ ఛానెల్ డిబేట్... గెస్ట్ బ్యాక్ గ్రౌండ్లో సెక్స్ టాయ్... అవాక్కయిన ప్రేక్షకులు...అదో టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమం... కరోనా మహమ్మారి విద్య,ఉద్యోగ,ఉపాధి రంగాలపై ఎటువంటి ప్రభావం చూపించిందన్న అంశంపై చర్చిస్తున్నారు... చాలామంది ప్రేక్షక… Read More
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం -సీఎం మమత కీలక వ్యాఖ్యలువివాదాస్పదంగా మారిన కేంద్ర వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కారు గురువారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రతిపక్ష… Read More
కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలుఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలేశ్వర స్వామి నంది విగ్రహం కేసులో తనకు పోలీసులు 41 నో… Read More
చిరంజీవి ఎంట్రీ ఖాయమే: 2024లో బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం: సోము వీర్రాజుఅమరావతి: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీమంత్రి మెగాస్టార్ చిరంజీవి.. బీజేపీ-జనసేన కూటమికి అండగా ఉంటారంటూ కొద్దిరోజులుగా వస్తోన్న వార్తలపై మరోసారి స్పష్టత ఏర… Read More
0 comments:
Post a Comment