ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపధ్యంలో ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కోసమే ఆయన ఢిల్లీ కి వెళ్ళారా ...? లేదా రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ పెద్దలనేమైనా కలుస్తారా..? అన్నది ఇప్పుడు ఏపీలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. సీఎస్ వ్యవహార శైలిపై విమర్శలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L5Fr65
ఏపీ సీఎస్ ఢిల్లీ టూర్ .. ఏపీ తాజా పరిణామాలపై ఎవరినైనా కలుస్తారా అన్న ఉత్కంఠ
Related Posts:
చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీ..! మేనకోడలు శిఖా చౌదరిని విచారిస్తున్న పోలీసులు..!!అమరావతి/హైదరాబాద్ : ఎక్స్ ప్రెస్ టీవి ఛైర్మన్ చిగురుపాటి జయరాం మిస్టీరియస్ డెత్ లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ నగరంలోని కోట్… Read More
జగన్ తో అమరనాధరెడ్డి భేటీ : రాజంపేట పై తేల్చేసిన వైసిపి అధినేత : ఆకేపాటి నిర్ణయం ఇదే...!కడప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లి ఖార్జున రెడ్డి ఆ పార్టీని వీడి వైసిపిలో చేరారు. తన ఎమ్మెల్యే పదవకి రాజీనామా చేసారు. ఇదే సమయంలో … Read More
నటి భానుప్రియ వేధింపుల కేసు: బాలిక, తల్లిని అరెస్టు చేసిన పాండిబజార్ పోలీసులునటి భానుప్రియ పనిమనిషి కేసులో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. భానుప్రియ పనిమనిషి మైనర్ కావడంతో ఆమెపై బాలకార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంద… Read More
బాబుకు మోడీ షాక్: టీడీపీలో తర్జన భర్జన..గట్టెక్కేదెలా..?మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ… Read More
హరీష్ రావు, కవిత రాజీనామాలు..! పార్టీ శ్రేణుల్లో అయోమయం..! ఆశ్యర్యం..!!హైదరాబాద్ : తెలంగాణలో అతి ముఖ్య నేతలు ఇప్పుడు అందరిని ఆశ్యర్యానికి గురి చేస్తున్నారు. అనుబంధ సంస్థలకు అకస్మాత్తుగా రాజీనామా చేస్తూ అందరిలో అయ… Read More
0 comments:
Post a Comment