కారు - సారు - పదహారు నినాదంతో టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. 16 సీట్లు తమవేనని గులాబీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే నిజామాబాద్లో నెలకొన్న పరిణామాలు గులాబీ బాస్కు నిద్ర కరువు చేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సుపు రైతులు.. మరోవైపు ప్రత్యర్థులు కారు జోరుకు స్పీడ్ బ్రేకర్లుగా మారారు. ఈ నేపథ్యంలో కూతురు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I1GrG5
గులాబీ బాస్కు పసుపు ఫీవర్? కూతురు కోసం రంగంలోకి కేసీఆర్?
Related Posts:
షాకింగ్ : ఏపీలో ఒకే కార్యాలయంలో 33 మందికి కరోనా పాజిటివ్...గుంటూరులోని అమరావతి రోడ్లో ఉన్న మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది. ఒకే కార్యాలయంలో ఇంతమందికి కరోనా … Read More
కేసీఆర్ కనబడుట లేదు... జగదీశ్ రెడ్డి ఓ డమ్మీ మంత్రి... కాంగ్రెస్ విమర్శలు...ఓవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే... వారం రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకుండా పోయారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక… Read More
ఆగస్టు 15నాటికి కరోనా వ్యాక్సిన్.. ఐసీఎంఆర్ డెడ్లైన్తో కేంద్రం విభేదం.. 2021దాకా రాబోదని క్లారిటీ.''కరోనా వైరస్ కట్టడికి హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన 'కోవ్యాక్సిన్' ఆగస్టు 15 నాటికి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది..'' అంటూ ఇండియన్ … Read More
త్వరలో అమెజాన్, ఫేస్ బుక్, గూగుల్ కూ చెక్- కేంద్రం కొత్త ఈ కామర్స్ ప్లాన్ రెడీ...కరోనా సంక్షోభం తర్వాత కుదేలవుతున్న దేశ ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశంలో ఒకప్పుడు సరళీకృత ఆర్ధిక విధానాల… Read More
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సీఎం వైఎస్ జగన్ కు హైపవర్ కమిటీ నివేదికవిశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మలివిడత విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింద… Read More
0 comments:
Post a Comment