ఏపీ ఎన్నికలను పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది. అయితే ఈ వ్యవహారంపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. ఎన్నికల సంఘం కేంద్రం కలిసి కావాలనే తమపైన కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇక కొత్తగా సీఎస్ గా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vhqqU1
Wednesday, April 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment