ఏపీలో ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు హోరాహోరీగా ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. ఒక పక్క టిడిపి కోసం జాతీయ నాయకులు ప్రచారం చేస్తుంటే, మరో పక్క బిజెపి కోసం ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ రంగంలోకి దిగితే , పవన్ కళ్యాణ్ కు మద్దతుగా బీఎస్పీ అధినేత్రి మాయావతి రంగంలోకి దిగనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uFYtVO
Tuesday, April 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment