తెలుగురాష్ట్రాల్లో నేటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఏప్రిల్ 11న పోలింగ్ నేపథ్యంలో నిబంధనల మేరకు ఇవాళ సాయంత్రం 5గంటలకల్లా నేతలు ప్రచారం ముగించనున్నారు. మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. చివరి కొన్ని గంటల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంతకాలం విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల తూటాలు పేల్చుకున్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Up9zgR
ప్రచారానికి మిగిలింది కొన్ని గంటలే
Related Posts:
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం, ఇద్దరి ప్రాణాలు బలి,వాహన యజమానుల నిర్లక్ష్యమే సగం ప్రమాదాలకు కారణం, ముందు వెనకాల ఎవరు ,ఏ వాహనం వస్తుందనే కనీస ఆలోచన లేకుండా వాహనాలు నడుపుతారు, వాళ్ల నిర్లక్ష్యంతో ఇతరులు … Read More
మీ ఆదాయం పెరగడం ఎలా ? ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ? జ్యోతిష్య నిపుణులు ఏం చెప్తున్నారుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 ప్రస్తుత జీవిత కాలంలో ఎక్కడైనా బయటకు వెళ్ళాంటే ముఖ్యంగా కావల్సింది… Read More
నిర్లక్ష్యం ఖరీదు రెండు ప్రాణాలు : డోర్ ఓపెన్ చేసి, ఊపిరి తీశాడుహైదరాబాద్ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలితీసుకుంది. పొరపాటున తీసిన డోర్తో ఇద్దరు భార్యభర్తలు కింద పడిపోయారు. ఆ వెంటనే లారీ వారిపై నుంచి… Read More
మోదీ పై పోటీకి తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రుల కూడా రెడీ ! వారణాసి బరిలో ఇద్దరు ప్రకాశం జిల్లా వాసులప్రధాని మోదీ పై పోటీ చేయటానికి తెలుగు రైతులు పోటీ పడుతున్నారు. నిజామాబాద్ పసుపు రైతుల బాటలోనే ఏపి లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు సైతం మోదీ… Read More
విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ సర్కార్ కు తలంటిన జాతీయ మానవ హక్కుల సంఘం: నోటీసులు జారీన్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన పరీక్షల నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహా… Read More
0 comments:
Post a Comment