తెలుగురాష్ట్రాల్లో నేటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఏప్రిల్ 11న పోలింగ్ నేపథ్యంలో నిబంధనల మేరకు ఇవాళ సాయంత్రం 5గంటలకల్లా నేతలు ప్రచారం ముగించనున్నారు. మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. చివరి కొన్ని గంటల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంతకాలం విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల తూటాలు పేల్చుకున్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Up9zgR
Tuesday, April 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment