ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలు సైతం కొనసాగుతున్నాయి. తప్పుల తడకలా ఉన్న ఫలితాలతో విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారు . ఇక కోర్టు సైతం ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆగ్రహం వ్యక్తం చేసి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vje79A
ఇంటర్ మూల్యాంకనం విషయంలో నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు .. ప్రభుత్వానికి మొట్టికాయలు
Related Posts:
Fact Check : అది ఇండియన్ వేరియంట్ కాదు.. డబ్ల్యూహెచ్ఓ అలా చెప్పలేదు..భారత్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభించడానికి ఇండియన్ వేరియంట్ B.1.617 కారణమంటూ డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నట్లుగా ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి… Read More
ధాన్యం కొనుగోలులో మంత్రి గంగులకు చిత్తశుద్ది లేదు.!పదవికి రాజీనామా చెయాలని కాంగ్రెస్ డిమాండ్.!హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు అంశంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కు చిత్తశుద్ది లేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ధాన్యం కొలుగోలు విషయంలో ప్ర… Read More
ఏపీలో పరిషత్ ఏకగ్రీవాలు యథాతథం- ఎన్నికలు రద్దయినా- ఎస్ఈసీ, సర్కార్ క్లారిటీఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత గతేడాది ఏకగ్రీవాలు కూడా డోలాయమానంలో పడ్డాయి. హైకోర్టు తీర్పుతో ఏక… Read More
Khiladi: ఆంటీ సోరచేప, విశాలహృదయం, కొత్త ప్రియుడికి ఫ్రై, పాత ప్రియుడికి, భర్తకు ? పులుసు !చెన్నై/కన్యాకుమారి: వివాహం చేసుకున్న మహిళ చక్కగా భర్తతో కాపురం చేసుకోకుండా పక్కదారి పట్టింది. దీపా అనే పేరు పెట్టుకున్న భార్య ఆమెది విశాలమైన హృదయం అని… Read More
ఆనందయ్య మందుకు బ్రేక్- ఐసీఎంఆర్ అనుమతిస్తేనే- బ్లాక్లో రూ.3-10 వేలకునెల్లూరులో తక్కువ సమయంలో ప్రాముఖ్యం పొందిన ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం ఇవాళ బ్రేక్ వేసింది. ఇప్పటికే ఐసీఎంఆర్తో పాటు ఆయుష్ అధికార… Read More
0 comments:
Post a Comment