న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన పరీక్షల నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మార్కుల జాబితాను తప్పుల తడకగా రూపొందించడాన్ని తప్పు పట్టింది. 18 మంది విద్యార్థులుే ఆత్మహత్య చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించింది.కేసీఆర్ ప్రభుత్వానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vp94EJ
విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ సర్కార్ కు తలంటిన జాతీయ మానవ హక్కుల సంఘం: నోటీసులు జారీ
Related Posts:
ఏపీ బీజేపీపై వైసీపీ ఎదురుదాడి వ్యూహం- కాషాయ నేతల్లో విభేదాలే లక్ష్యంగా...కొరియా నుంచి తెప్పించిన కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారం ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా టెస్టింగ్ కిట్ల ధరలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వంప… Read More
Corona Lockdown: 7 నెలల గర్భిణి, నడిరోడ్డులో ధైర్యంగా డ్యూటీలో లేడీ ఎస్పీ, కరోనా వారియర్ !రాయ్ పూర్: కరోనా వైరస్ (COVID 19) కట్టడికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద కార్… Read More
పాస్ లు దుర్వినియోగం చేస్తే పాస్ క్యాన్సిల్ తో పాటు వెహికల్ సీజ్ ... పోలీస్ వార్నింగ్కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. పెరుగుతున్న కేసుల నేపధ్యంలో మే 7వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ తెలంగాణా సర్… Read More
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల రగడ : వివాదంపై జగన్ రియాక్షన్.. వారికి అభినందన..ఆంధ్రప్రదేశ్లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. పొరుగు రాష్ట్రం ఛత్తీస్ఘడ్ తక్కువ ధరకు కిట్లను కొనుగోలు చేస్తే… Read More
లాక్ డౌన్ వేళ విశాఖలో వైసీపీ రాజకీయం- టార్గెట్ అవేనా... ?ఏపీలో కరోనా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు. దీనిపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై ఎదురుదాడి చే… Read More
0 comments:
Post a Comment