న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన పరీక్షల నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మార్కుల జాబితాను తప్పుల తడకగా రూపొందించడాన్ని తప్పు పట్టింది. 18 మంది విద్యార్థులుే ఆత్మహత్య చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించింది.కేసీఆర్ ప్రభుత్వానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vp94EJ
విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ సర్కార్ కు తలంటిన జాతీయ మానవ హక్కుల సంఘం: నోటీసులు జారీ
Related Posts:
హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు : 1000కిపైగా వీడియోలు.. మాజీ సీఎం, గవర్నర్, సినీతారల లీలలుమధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన హై ప్రొఫైల్ సెక్స్ స్కాండల్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ మంత్రులు, పదుల సంఖ్యలో… Read More
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు పుల్ స్టాప్: రద్దు చేస్తూ ఉత్తర్వులుఅమరావతి: బాక్సైట్ తవ్వకాలు. ఈ పేరు వినగానే నిద్రలో నుంచి కూడా ఉలిక్కిపడతారు గిరిజనులు, ఆదివాసీలు, ఏజెన్సీ గ్రామాల నివాసులు. విశాఖపట్నం జిల్లాలో వందలాద… Read More
పీఎంసీ బ్యాంకు ఖాతాదారులకు ఊరట.. 10 వేలు విత్డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..!ముంబై : పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ (పీఎంసీ) ఖాతాదారులకు గొప్ప ఊరట లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల నగదు విత్ డ్రా పరిమితిని పది… Read More
కర్ణాటక ఉప ఎన్నికలకు సుప్రీం కోర్టు బ్రేక్, ఆ ఎమ్మెల్యేలు రిలాక్స్, కాంగ్రెస్, బీజేపీ !న్యూఢిల్లీ: కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింద… Read More
హుజుర్నగర్ ఎన్నిక రెఫరెండం కాదు... కాంగ్రెస్హుజుర్నగర్ ఉప ఎన్నిక రెఫరెండం కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్న… Read More
0 comments:
Post a Comment