ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. టిడిపి కి కంచుకోట అయిన అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఈ రోజు వైసిపి అధినేత జగన్ పర్యటించనున్నారు. అక్కడ బాలకృష్ణ గురించి జగన్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఇక, నంద్యాల లోనూ జగన్ పాల్గొంటున్నారు. ఉప ఎన్నికలో పరాజయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UymxIo
బాలయ్య ఇలాకాలోకి జగన్ ..టిడిపి కంచుకోటలో జెండా ఎగిరేనా : బైపోల్ తరువాత నంద్యాల కు తొలిసారి
Related Posts:
అయ్యో పాపం: పుట్టిన బిడ్డకు కాళ్లు విరిగాయి..లివర్ నలిగింది..ఇందుకు కారణం ఎవరో తెలుసా..?రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. అనుభవం లేని ఇద్దరు వ్యక్తులు మహిళకు డెలివరీ చేయడంతో పుట్టిన బిడ్డకు కాళ్లు విరిగిపోయాయి. అంతేకాదు లివర్ నలిగిపోయిం… Read More
ప్రజారాజ్యం దెబ్బతిన్న తర్వాత..: ఇతర పార్టీల్లోని కీలక నేతలకు పవన్ కళ్యాణ్ బంపరాఫర్అమరావతి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జనసైనికులు టీడీపీ ఎమ్మె… Read More
అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, ఈరోజు మీవల్లే దుబాయ్ ఇలా ఉంది: రాహుల్ గాంధీదుబాయ్: 2019 లోకసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం పునరుద్… Read More
10వ తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్: మ్యాథ్స్ పరీక్షలో సులభమైన పేపర్ ఎంపిక చేసుకోవచ్చన సీబీఎస్ఈఢిల్లీ: 2020 నుంచి పదవ తరగతి విద్యార్థులకు రెండు రకాల మ్యాథ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పేర్కొంది. ప్రస్తుతం… Read More
నేను అమ్మాయిని కాబట్టి పొగరు అంటారా, జగన్లాగే కొట్లాడుతున్నా: అఖిలప్రియఆళ్లగడ్డ: తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి భూమా అఖిలప్రియ శుక్రవారం మండిపడ్డారు. అయితే చాలా రోజులుగా ప్రచార… Read More
0 comments:
Post a Comment