న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా పూర్తయ్యింది. గురువారం 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. కర్ణాటకలోని మాండ్య, బెంగాల్, మిజోరంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా .. మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడు, యూపీలో ఆలస్యం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UJTtim
Friday, April 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment