హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలను ఆగం చేసింది. గతేడాది కన్నా ఇచ్చిన తేదీ కన్నా ముందే, ఏపీతో పోటీ పడి ఫలితాలు ఇవ్వాలన్న తపనతో స్టూడెంట్స్ జీవితాలతో చెలగాటమాడింది. ఫలితంగా అటు ఫలితాలు త్వరగా విడుదల చేయక ఇటు లోపాల్లేకుండా రిజల్ట్ ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది. మార్కులు, ఫలితాలు తలకిందులు కావడంతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iy3Mzm
Monday, April 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment