పారిస్ : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నోట్రే డామే కేథడ్రల్ చర్చి అగ్నికి ఆహుతైంది. ఫ్రాన్స్లోని పారిస్ నగరంలో ఉన్న 12వ శతాబ్దపునాటి పురాతన ప్రార్థనా మందిరం మంటల ధాటికి పాక్షికంగా కుప్పకూలింది. చర్చిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కొద్ది నిమిషాల వ్యవధిలోనే చర్చిని చుట్టుముట్టాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GprqMf
Tuesday, April 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment