కడప : ఒంటిమిట్ట కోదండరామి స్వామి కల్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. ఆలయం వద్దకు చేరుకోగానే వారికి టీటీడీ తిరుపతి జేఈవో బీ లక్ష్మీకాంతం, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. చల్లంగా చూడు స్వామీ ..తర్వాత శేషవస్త్రం అందించి వేద పండితులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V9225z
ఒంటిమిట్ట రాములొరి సేవలో గవర్నర్ దంపతులు
Related Posts:
నీటిలో లేకున్నా చేప బతుకుతోంది, కానీ చంద్రబాబు అలా కాదు: అంబటి రాంబాబు సెటైర్లుప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైరయ్యారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రను ప్రభుత్వం అడ్డుకోలేదన్నారు. కానీ ఆయన మాత్రం అబద్దా… Read More
సీఎం వైఎస్ జగన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో: ఉండవల్లి హెచ్చరికలు, రాష్ట్ర స్థితిపై ఆందోళనఅమరావతి: ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్టా… Read More
ఆర్పీఎఫ్లో ఉద్యోగాలు: 19952 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిరైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 19952 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్… Read More
తెలంగాణలో సీఏఏ రగడ .. కేసీఆర్ , ఓవైసీ టార్గెట్ గా అమిత్ షా సభత్వరలో బీజేపీలో కీలక నేత అమిత్ షా తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓ… Read More
Coronavirus:జపాన్ నౌకలో ఉన్న మరో భారతీయుడికి కరోనా వైరస్..ఏడుకు చేరుకున్న సంఖ్యజపాన్లోని యొకహామా తీరంలో గత కొద్దిరోజులుగా లంగరేసి ఉన్న డైమండ్ ప్రిన్సెస్ అనే నౌకలోని ప్రయాణికులకు కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే… Read More
0 comments:
Post a Comment