Saturday, April 13, 2019

బొందుగాళ్లు వ్యాఖ్యలపై ఈసీకి కేసీఆర్ వివరణ

హైదరాబాద్ : కరీంనగర్ సభలో చేసిన హిందు వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులకు సమాధానమిచ్చారు సీఎం కేసీఆర్. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కరీంనగర్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయని వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు ఎం రామరాజు ఫిర్యాదు చేశారు. దీంతో సీఈసీ కేసీఆర్ కు నోటీసులు జారీచేసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GkxlC5

0 comments:

Post a Comment