Thursday, April 11, 2019

ఉత్తర్ ప్రదేశ్‌లో తొలి పరీక్ష ఎదుర్కోనున్న అఖిలేష్ మాయావతి...ప్రజలు ఎవరివైపు..?

బీజేపీ ఓటమే లక్ష్యంగా ఒక్కటైన ఇద్దరు బద్ద శత్రువులు అఖిలేష్ యాదవ్ మాయావతిలు తొలి విడత ఎన్నికల సందర్భంగా తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో మొత్తం 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో కోటిన్నర మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ ఉత్తర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UrxFYB

Related Posts:

0 comments:

Post a Comment