మహాసముంద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదో చిన్న గ్రామం. దాదాపు 200 కుటుంబాలు ఉంటాయి. అయితే ఆ ఊరి పేరు ఇప్పుడు అక్కడి ప్రజలకు ఇబ్బందులు తెచ్చింది. దీంతో తమ గ్రామం పేరు మార్చాలంటూ వారు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. చివరకు సీఎం ఆఫీసులోనూ అర్జీ పెట్టుకున్నారు. అయినా ఫలితం లేకుండాపోవడంతో కొత్తగా ఎన్నికయ్యే నేతలైనా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IyeR2B
Tuesday, April 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment