ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని టిడిపి అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఏపి లో ఎన్నికల సమయంలో ఇవియం లు పని చేయాలేదని..వైసిపి ఫిర్యాదులకు వెంటనే స్పందించిన ఈ సి..తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని వివరించారు. బ్యాలెట్ పేపర్ల కోసం అన్ని పార్టీలతో కలిసి పోరా టం చేస్తామని ప్రకటించారు. సబ్బం హరి జోస్యం చెప్పేసారు : అదే నిజమవుతుందా : తెలంగాణ ఎన్నికల్లోనూ ఇలాగే..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D8Q8OH
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారు : ఇవియం ల పైనే అనుమానాలు: సీఈసికి బాబు ఫిర్యాదు..!
Related Posts:
టీడీపీ కోసం ప్రచారానికి మరో స్టార్ క్యాంపెయినర్... నేటి నుండి నారా రోహిత్ ప్రచార షెడ్యూల్ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రచార పర్వంలో దూకుడు పెంచింది. జాతీయ నేతలతో, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం కొనసాగిస్తుంది. ఈసారి విజయం సాధించటం ఎంతో ప్రతిష్… Read More
ఏపి డిజిపి కారులో తనిఖీలు : ఎందుకు చేసారు..ఏం తేల్చారు...!ఏపి ఎన్నికల వేళ ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా రాష్ట్ర డిజిపి ప్రయాణిస్తున్న కారులోనే పోలీసు సి బ్బంది తనిఖీలు చేసారు. కొద్ది రోజుల క్రితం… Read More
ఆళ్లగడ్డలో అఖిలకు షాక్ : ఏకమైన గంగుల కుటుంబం : వైసిపికి మద్దతంటూ ప్రకటన..!కర్నూలు జిల్లాలో టిడిపికి మరో షాక్. ప్రధానంగా ఆళ్లగడ్డ..నంద్యాల లో ప్రభావితం చేస్తారని భావించిన గంగుల ప్రతాప రెడ్డి వైసిపి అభ్యర్దికి మద్ద… Read More
మహేశ్ బాబును రాజకీయాల్లోకి లాగేసిన గల్లా : ప్రిన్స్ స్పందిస్తారా ..ఏం చెబుతారు..!ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు టిడిపి ఎంపి అభ్యర్ది గల్లా జయదేవ్ తన ప్రచారంలో సినీ హీరో మహేశ్ బాబు ను లాగేసారు. తన పై ప్రధాని మోదీ భయపె… Read More
సుజనా చౌదరి 315 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ .. చంద్రబాబుకు భారీ షాక్ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని , అధికార పీఠం దక్కించుకోవాలని వైసీపీ విఫలయత్నాలు చేస్తుంటే తిరిగి అధికారంలోకి… Read More
0 comments:
Post a Comment