ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని టిడిపి అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఏపి లో ఎన్నికల సమయంలో ఇవియం లు పని చేయాలేదని..వైసిపి ఫిర్యాదులకు వెంటనే స్పందించిన ఈ సి..తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని వివరించారు. బ్యాలెట్ పేపర్ల కోసం అన్ని పార్టీలతో కలిసి పోరా టం చేస్తామని ప్రకటించారు. సబ్బం హరి జోస్యం చెప్పేసారు : అదే నిజమవుతుందా : తెలంగాణ ఎన్నికల్లోనూ ఇలాగే..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D8Q8OH
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారు : ఇవియం ల పైనే అనుమానాలు: సీఈసికి బాబు ఫిర్యాదు..!
Related Posts:
దక్షిణాయనం అంటే ఏంటీ ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం,జూలై 16 నుంచి జనవరి14 వ… Read More
ఛిల్లింగ్ వీడియో: బంగీ జంప్ చేస్తున్నప్పుడు బెల్ట్ తెగితే ఏమౌతుందో తెలుసా?వార్సా: బంగీ జంప్. కాలికి బెల్ట్ కట్టుకుని కనీసం 200 మీటర్ల ఎత్తు నుంచి కిందికి దూకే సాహస క్రీడ. అప్పుడేప్పుడో 20 ఏళ్ల కిందట మెగాస్టార్ చిరంజీవి… Read More
భార్యాభర్తలకు షాక్.. యాసిడ్ దాడి కేసు.. సంచలన తీర్పు..!ఢిల్లీ : ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిందట జరిగిన యాసిడ్ దాడి కేసులో భార్యాభర్తలకు 11 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పిం… Read More
పొగ తాగడం మానేయండి.. లేక పోతే గుండే విశ్రాంతిని కోరుకుంటుందట..! జర బద్రం..!!హైదరాబాద్ : ధూమపానం వల్ల కలిగే అనర్ధాల గురించి అనేక కథనాలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు కూడా పొగ పీల్చడం వల్ల కలిగే నష్టాలను ఏకరువుపెడుతూన… Read More
బల్దియా నగారా మోగనుందా..? గులాబీ దళపతి మదిలో ఏముంది ?హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక గులాబీ దళపతి ఫోకస్ బల్దియా పడింది. అయితే జీహెచ్ఎంసీ కాల పరిమితి 2021 వరకు ఉంది. కానీ అసెంబ… Read More
0 comments:
Post a Comment