ఏపిలో ఎన్నికల నాటి నుండి ఎన్నికల సంఘంతో నేరుగా తల పడుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తన అభ్యంతరాలతో నేరుగా కేంద్ర ఎన్నికల కమీషన్ను ఘాటు లేఖ రాసారు. ఏపి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తన పరిధి దాటారని సీయం ఫిర్యాదు చేసారు. తన సమీక్షలను ఆపే హక్కు ఎన్నికల సంఘానికి లేదని పేర్కొన్నారు. వైసిపి ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇసి దృష్టికి తీసుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L4Efjw
సీఈవో పరిధి దాటారు: ఎన్నికల సంఘానికి ఆ హక్కు లేదు: సీఈసీ కి చంద్రబాబు ఘాటు లేఖ..!
Related Posts:
నాపై కేసులు..ప్రభుత్వ పట్టాలే: వెనుకడుగే లేదన్న రేవంత్, కేసీఆర్, కేటీఆర్ రాజీనామాకు డిమాండ్హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడినప్పుడల్లా ఏవో ఆరోపణలతో … Read More
సౌదీ అరేబియా అసాధారణ నిర్ణయం.. మక్కా, మదీనా యాత్రలపై నిషేధం.. వీసాల జారీ నిలిపివేతఇంకొద్ది రోజుల్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండగా ముస్లింల ఆథ్యాత్మిక కేంద్రాలైన మక్కా, మదీనా యాత్రలపై సౌదీ అరేబియా సర్కారు అసాధారణ నిర్ణయం తీసుక… Read More
శాడిస్ట్ భర్త.. కొడుకు ముందే భార్యను వివస్త్రగా.. చిత్రహింసలు పెడుతూ వీడియో షూట్..హైదరాబాద్ నార్సింగి పరిధిలో ఓ శాడిస్ట్ భర్త వ్యవహారం వెలుగుచూసింది. భార్యపై ఇనుపరాడ్డుతో దాడి చేసిన ఓ భర్త.. వీపుపై ఇనుప కడ్డీతో ఆమెకు వాతలు పెట్టాడు.… Read More
బలవంతంగా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించి.. చంద్రబాబును పంపిన విశాఖ పోలీసులు.. ముగిసిన హైడ్రామా..అధికార వైసీపీ శ్రేణుల అరుపులు.. కేకలు.. కోడుగుడ్లు, చెప్పులతో దాడులు.. పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యాయత్నం బెదింరింపుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు… Read More
Delhi violence: 2 ప్రత్యేక దర్యాప్తు బృందాల ఏర్పాటు, ఇక కేసులన్నీ బదిలీన్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబం… Read More
0 comments:
Post a Comment