Friday, April 26, 2019

సీఈవో ప‌రిధి దాటారు: ఎన్నిక‌ల సంఘానికి ఆ హ‌క్కు లేదు: సీఈసీ కి చంద్ర‌బాబు ఘాటు లేఖ‌..!

ఏపిలో ఎన్నిక‌ల నాటి నుండి ఎన్నిక‌ల సంఘంతో నేరుగా త‌ల ప‌డుతున్న ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా త‌న అభ్యంత‌రాల‌తో నేరుగా కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న్‌ను ఘాటు లేఖ రాసారు. ఏపి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి త‌న ప‌రిధి దాటార‌ని సీయం ఫిర్యాదు చేసారు. త‌న స‌మీక్ష‌ల‌ను ఆపే హ‌క్కు ఎన్నిక‌ల సంఘానికి లేద‌ని పేర్కొన్నారు. వైసిపి ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ఇసి దృష్టికి తీసుకొచ్చారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L4Efjw

Related Posts:

0 comments:

Post a Comment