ఏపిలో ఎన్నికల నాటి నుండి ఎన్నికల సంఘంతో నేరుగా తల పడుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తన అభ్యంతరాలతో నేరుగా కేంద్ర ఎన్నికల కమీషన్ను ఘాటు లేఖ రాసారు. ఏపి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తన పరిధి దాటారని సీయం ఫిర్యాదు చేసారు. తన సమీక్షలను ఆపే హక్కు ఎన్నికల సంఘానికి లేదని పేర్కొన్నారు. వైసిపి ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇసి దృష్టికి తీసుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L4Efjw
సీఈవో పరిధి దాటారు: ఎన్నికల సంఘానికి ఆ హక్కు లేదు: సీఈసీ కి చంద్రబాబు ఘాటు లేఖ..!
Related Posts:
ఫారెస్ట్ మహిళా అధికారిపై దాడి హేయనీయం.. కాంగ్రెస్ పార్టీకి అస్త్రం.. రాజ్యసభలోనూ చర్చహైదరాబాద్ : తెలంగాణలో మహిళా అటవీ అధికారిపై జరిగిన దాడిని పలువురు ఖండిస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్ల తీరు సరికాదంటూ మండిపడుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న … Read More
వామ్మో.. ఇదేమి నోటి దురుసు.. వాళ్లను రేప్ చేయాలన్న బీజేవైఎం మహిళ నేతలక్నో : నేతల నోటిదురుసు పీక్ స్టేజీకి చేరింది. ఆయా వర్గాలు, వ్యక్తులను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం ఫ్యాషనైపోయింది. ఎన్నికల సమయంలోనూ కొందరు నేతలు త… Read More
అమరావతిలో కాపు నేతల భేటీ..! ఏం డిసైడ్ చేస్తారు..? కొత్తేం కాదంటున్న టీడిపి..!!విజయవాడ/హైదరాబాద్ : బెజవాడలో ఏపీ టీడీపీ కాపు నేతల మీటింగ్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఇంట్లో నేతలు భేటీ అయ్యారు. కాకినాడ సమావేశం తర్వాత కాప… Read More
చచ్చింది గొర్రె..! పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..!!హైదరాబాద్: ఫుల్లుగా పీకల దాకా తాగి పోలీసులు చెకింగ్ కోసం ఆపితే "పోలీస్" అని చెప్పి తుర్రుమని దూసుకుపోయే పోలీసులకు చెక్ పడబోతోంది. పోలీసులు నిర్వహించే … Read More
దీదీ సర్కార్కు సుప్రీం ఆక్షింతలు : ప్రియాంకను ఆలస్యంగా విడుదల చేయడంపై నోటీసులున్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతున్న బెంగాల్ టీఎంసీ సర్కార్కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. తమ ఆదేశాలను ఎందుకు పాటించలే… Read More
0 comments:
Post a Comment