అభ్యర్దుల ఎంపిక పై సర్వే. పార్టీ గెలుపు అవకాశాల పై సర్వే. పోలింగ్ జరిగే వరకూ ధీమా. కానీ, ఇప్పుడు కొత్త టెన్షన్. పోలింగ్ ముగిసింది..ఓటరు నాడి అర్దం కావటం లేదు. దీంతో..ఇంకా సర్వేలు కొనసాగుతున్నాయి. పోటీ చేసిన పలు పార్టీల అభ్యర్దులు ప్రత్యేక కాల్ సెంటర్ల ద్వారా ఎవరికి ఓటు వేసారంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gn5gdy
సర్వేలు ప్రారంభం..పోలింగ్ పూర్తయినా : నాడి అర్దం కాని అభ్యర్దులు : 40 రోజుల టెన్షన్ తప్పుదు..!
Related Posts:
పెంచి పెద్ద చేస్తే.. ఈటల ఇలా చేశారు.. హరీశ్ రావు నిప్పులుహుజురాబాద్ బై పోల్లో మాటల యుద్దం కంటిన్యూ అవుతుంది. మరికొన్ని రోజుల్లో పేదలకు దళితబంధు తరహాలో సాయం అందజేస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శనివార… Read More
లఖీమ్ పూర్ ఇష్యూ: ఆశీష్ మిశ్రా అరెస్ట్.. 12 గంటల విచారణ తర్వాతలఖిమ్ పూర్ ఖేరి ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. బాధ్యుడైన ఆశీష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఆశీష్ మిశ్రాను విచారించారు… Read More
విజయసాయి రెడ్డికి మోడీ సర్కార్ ఛైర్మన్ పదవి ఆఫర్: లిస్ట్లో టీఆర్ఎస్ ఎంపీ కూడాన్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. వైఎస్ఆర్ కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందనడానికి మరో ఉదాహరణగా చెప్పుకొనే కీల… Read More
బొగ్గు సంక్షోభం- పెరిగిన ధరలు : పొంచి ఉన్న విద్యుత్ కోత : ఏపీలో మరీ దారుణంగా- కేంద్రం సహకరిస్తేనే..!!మరోసారి విద్యుత్ కోతలు తప్పేలా లేవు. కోతల ముప్పు పొంచి ఉంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం బొగ్గు సంక్షోభం ఏర్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ధరలూ ఆకాశా… Read More
Rasi Phalalu (10th Oct 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment