హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణకు చకచకా ఏర్పాట్లు జరుగుతోన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలం వ్యక్తంచేయడం .. రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేయడంతో ఎన్నికల ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. రాష్ట్రంలోని 32 జెడ్పీలు, 530 పైచిలుకు ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ddyw4u
3 విడతల్లో స్థానిక సమరం : రేపో, మాపో షెడ్యూల్ రిలీజ్
Related Posts:
సచిన్ తెందుల్కర్, నయనతార, రమ్యకృష్ణల చేతిలో హైదరాబాద్లోని చెరువు శిఖం భూములు -ప్రెస్ రివ్యూఆదిత్యా హోమ్స్ సంస్థ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ కుటుంబానికి అక్రమంగా చెరువు శిఖం భూములు అమ్మిందని స్వయంగా ఆ సంస్థ డైరక్టర్ సుధీర్రెడ్డి ఆరోపించి… Read More
ఏపీ కరోనా హాట్స్పాట్లుగా ఆ అయిదు జిల్లాలు: సగం కేసులు అక్కడి నుంచే: తీవ్రత.. మరింతఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రోజూ వేలకొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కేసులు కనిపించిన తొలిరోజుల… Read More
కరోనాను నిర్మూలించడానికి బీజేపీ ఎంపీ ప్రజ్ఙా సింగ్ ఏం చెప్పారంటే? ఆగస్టు 5 వరకు.. రోజూ అయిదుసార్లుభోపాల్: ప్రాణాంతక కరోనా వైరస్ దరిచేరకుండా ఉండటానికి భాభీజీ అప్పడాలను రోజూ తినాలంటూ సాక్షాత్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ … Read More
అయోధ్యలో ఆదిత్యనాథ్: ఆలయ భూమి పూజ ఏర్పాట్లపై సమీక్ష, 200 మందికే అనుమతి..ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ శనివారం అయోధ్య సందర్శించారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నకు చెందిన విగ్రహాలను రామ్ జన్మభూమి ప్రాంతంలో ఆసనాల మీద ఉంచా… Read More
కరోనా టెస్టు భయంతో కారు రాంగ్ టర్న్.. వాగులో గర్భిణి గల్లంతు.. కొద్ది దూరంలో తుంగభద్ర..తీవ్ర ఉత్కంఠఆమెది కడప జిల్లా పొద్దుటూరు.. అతనిది హైదరాబాద్.. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా బెంగళూరులో పనిచేస్తున్నారు.. ఏడాది కిందటే పెళ్లైంది.. ఆమె ఇప్పుడు గర్భ… Read More
0 comments:
Post a Comment