హైదరాబాద్ : అఫ్జల్గంజ్ పరిధిలో కుషాయిగూడ ఆర్టీసీ బస్సు చోరీకి గురైందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా బస్సు చోరీ నిందితులను గుర్తించామని వివరించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వివరించారు. ఇద్దరు అన్నదమ్ములు బస్సు చోరీకి పాల్పడ్డారని, నాందేడ్లో బస్సును ఇతరులకు అప్పగించారని చెప్పారు. బస్సును
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UGcHQZ
ఆ బస్సును 37 ముక్కలు చేసారు..! దొంగతనానికే కొత్త అర్థం చెప్పిన కేటుగాళ్లు ..!!
Related Posts:
Sabarimala. పందలం దెబ్బతో ప్రభుత్వానికి షాక్, అందుకే శబరిమలపై దృష్టి? దేవుడు ఉన్నాడు, దెబ్బకు !శబరిమల/కొచ్చి/ పందలం: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య దాదాపు తగ్గిపోవడంతో దేవస్వం బోర్డుకు ఆధాయం రావడం లేదు. ఇదే సమయంలో ఇంతకాలం… Read More
28ఏళ్ల తర్వాత సిస్టర్ అభయకు న్యాయం: ఫాదర్, నన్లే దోషులు, వారి అశ్లీలం చూసిందనే..తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ(21) హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. సిస్టర్ … Read More
పాతిపెట్టేందుకు గొయ్యి సిద్ధం చేసి.. పాడెపై స్మశానానికి తీసుకెళ్తుండగా .. మదనపల్లెలో షాకింగ్ ఘటనఓ చెట్టు కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తి చనిపోయాడని అంతా అనుకున్నారు . గుర్తు తెలియని వ్యక్తి కావటంతో అతను ఎవరో తెలీకున్నా చనిపోయాడని పక్కాగా … Read More
ఏపీలో అత్యల్ప స్థాయికి కరోనా కేసులు... కొత్తగా 214 మందికి పాజిటివ్,ఇద్దరు మృతి...ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచ… Read More
ఆదర్శనీయం: రక్తదానం చేసిన అనంత జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుఅనంతపురం: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నగరంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం రక్తదానం చేశారు. డిసెంబర్ 21న జిల్లా కలెక్టర్ గంధం చంద్ర… Read More
0 comments:
Post a Comment