హైదరాబాద్ : అఫ్జల్గంజ్ పరిధిలో కుషాయిగూడ ఆర్టీసీ బస్సు చోరీకి గురైందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా బస్సు చోరీ నిందితులను గుర్తించామని వివరించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వివరించారు. ఇద్దరు అన్నదమ్ములు బస్సు చోరీకి పాల్పడ్డారని, నాందేడ్లో బస్సును ఇతరులకు అప్పగించారని చెప్పారు. బస్సును
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UGcHQZ
ఆ బస్సును 37 ముక్కలు చేసారు..! దొంగతనానికే కొత్త అర్థం చెప్పిన కేటుగాళ్లు ..!!
Related Posts:
ఒకరికి తెలియకుండా..మరొకరితో ఏకంగా: భర్త మృతదేహం కోసం ఏడుగురు భార్యలు..ఇలా.. .!ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి సరిపోయింది. లేకుంటేనా..వీరి చేతిలో ఏమయ్యేవాడో. ఇదీ మరణించిన ఒక డ్రైవర్ గురించి స్థానికులు అంటున్న మాటలు. ఒకరికి తెలియకుండా… Read More
కార్పోరేట్ కాలేజీలో డ్రగ్స్ కలకలం: మంగళగిరి కేంద్రంగా: పోలీసులు అలర్ట్..!ఏపీ రాజధాని నడి బొడ్డున డ్రగ్స్ కలకలం రేపుతోంది. పోలీసుల సోదాల్లో మంగళగిరి కేంద్రంగా గంజాయి, మత్తుపదార్థాల రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. ఒక కార్పో… Read More
కన్నతండ్రిపై పోలీసులకు 8 ఏళ్ల బాలుడి ఫిర్యాదు.. ఇంతకు ఏం జరిగిందంటే..!నిజామాబాద్ : కాలం మారింది. పిల్లల ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తోంది. ఏ విషయంలోనైనా వెంటనే స్పందిస్తున్నారు. అదే క్రమంలో నిజామాబాద్ జిల్లాలో వెలుగు చ… Read More
ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్.. సమ్మెలో పాల్గొంటే డిస్మిస్..!హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయ సమ్మతం కాదన్నారు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ. కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని సూచించారు.… Read More
పోలీసు హెడ్క్వార్టర్స్లో కత్తిపోట్లు, నలుగురు మృతి, ఎదురుకాల్పుల్లో నిందితుడి హతంప్యారిస్ పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఓ ఉద్యోగి రెచ్చిపోయాడు. ఏమైందో తెలియదు కానీ కత్తితో విచక్షణరహితంగా దాడిచేశాడు. దాడిలో నలుగురు పోలీసులు చనిపోయినట్ట… Read More
0 comments:
Post a Comment