బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుఫానుగా మారింది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫొనిగా నామకరణం చేసిన ఈ తుఫాను ప్రభావం మే ఐదో తేదీ వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 30న ఫొని దిశమార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఫణి తుఫానుతో కోస్తాంధ్రకు భారీ వర్షాలు : వాతావరణ శాఖ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GNicJH
దూసుకొస్తున్న ఫొని.. ఈ నెల 30న తీరం దాటే అవకాశం..
Related Posts:
సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక ఉద్యోగులతో మొదలు, 21 నుంచే ఆరంభంకరోనావైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుండటంతో 60 రోజులకు పైగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. దీంతో తీవ్రమైన నష్టం వాటిల్లింద… Read More
ఆ పాపం తండ్రీకొడుకులదే: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై చంద్రబాబు సవాల్అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ అనుమతుల విషయంలో అధికార వైసీపీ చేస్తున్న విమర్శలపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచు… Read More
అంబులెన్స్ మాఫియా.. తిరుపతిలో దారుణం.. చివరి చూపు కూడా దక్కకుండా..తిరుపతిలో దారుణం జరిగింది. రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా ఆగడాలకు ఓ పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రైవేటు అంబులెన్సులో పేషెంట్ను తీసుకెళ్తున్నారని… Read More
జగన్, కేసీఆర్ దోస్తాన తెలంగాణ వ్యవసాయానికి గొడ్డలిపెట్టు..!మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీలు..!!హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలను పోతిరెడ్డి పాడు అంశం కుదిపేస్తోంది. శ్రీశైలంలోని అదనపు మిగులు జలాలను పోతిరెడ్డి పాడుకు తరలించుకుంటే తప్పేంటని ఆంధ్రప్రవ… Read More
పోలీస్ స్టేషన్ లో యువకుడి వీరంగం .. ఎస్సైని, కానిస్టేబుల్ ని దుర్భాషలాడి రచ్చనిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గంట పాటు నానా హంగామా చేశాడు. ఓ యువకునిపై దాడి చేసిన కేసులో పోలీస్ స్టేషన్ కు… Read More
0 comments:
Post a Comment