నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఫలితాల వెల్లడిలోనూ ప్రత్యేకతను చాటుకోనుంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈ నియోజకవర్గ ఫలితం ఆలస్యం కానుంది. అయితే అది గంటా రెండు గంటలు అనుకుంటే పొరపాటే. దేశవ్యాప్తంగా మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. నిజామాబాద్ సీటు రిజల్ట్ మాత్రం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DaS1dQ
ఓట్ల లెక్కింపులో ప్రత్యేకం! ఇందూరులో 30గంటల తర్వాత ఫలితం!
Related Posts:
ఢిల్లీ అల్లర్లు: 42కు పెరిగిన మరణాలు.. విడతలవారీగా 144 సడలింపు.. శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతం..అల్లర్లు, హింసతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాల మోహరింపు తర్వాత గొడవలు పూర్… Read More
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై అధికారులకు డెడ్ లైన్ పెట్టిన జగన్ ... ఏం చెప్పారంటేఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో… Read More
దేవాలయం సమీపంలో తవ్వకాలు: 505 బంగారు నాణేలు లభ్యంచెన్నై: తమిళనాడులోని ఓ దేవాలయం పరిసరాల్లో జరిగిన తవ్వకాల్లో 505 బంగారు నాణేలు లభించాయి. ఈ బంగారు నాణేల మొత్తం బరువు 1.716 కిలోలుగా ఉంది. తమిళనాడులోని … Read More
దటీజ్..మహేష్ భగవత్: గాయపడ్డ మహిళకు స్వయంగా ట్రీట్మెంట్..ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి..!హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్వయంగా ప్రథమ చికిత్స చేశారు. కాళ్లు, చేతులకు గాయాలు కాగా.. వాటికి ఆయన… Read More
రూ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత ఫ్యామిలీలో 6 మంది హత్య: జైల్లో లేడీ కిల్లర్ ఆత్మహత్యాయత్నం, థ్రిల్లర్తిరువనంతపురం/ కొచ్చి: ఉద్దరగా రూ. వందల కోట్ల ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేసి సొంత ఫ్యామిలీలో ఆరు మందిని చాకచక్యంగా హత్యలు చేసి జైల్లో ఉన్న లేడీ కిల్లర్ … Read More
0 comments:
Post a Comment