2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కిరిసిపాడు, సంతమాగులూరు, బల్లికురవ, జె పంగులూరు, అ ద్దంకి మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. గతంలో ఉన్న మార్టురు నియోజకవర్గం రద్దు అయింది. వర్గ పోరుకు వేదికైన మార్టురులో గొట్టిపాటి - కరణం వర్గాల మధ్య రాజకీయ అధిపత్య పోరు కొనసాగింది. మార్టూరు నియోజకవర్గం లో గొట్టిపాటి హనుమంతరావు రెండు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2U2GXVU
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: అద్దంకి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
జయరాం కేసులో మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వరలో అరెస్టు..!!?హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే అక్రమ సంబంధం కారణంగానే ఆయన హత్య… Read More
ఈ ముగ్గురు మహిళలు మోడీకి నిద్రలేకుండా చేస్తున్నారట..!ఈ రోజుల్లో మహిళలు తామేమీ తక్కువకాదన్నట్లు పురషులతో సమానంగా పోటీపడుతున్నారు. ఇక నిజంగా చెప్పాలంటే పురుషులపై చాలామంది మహిళలు పైచేయి సాధిస్తున్నారు. సాధా… Read More
గాంధీ భవన్ లో రగిలిన విద్వేషాలు..! కార్యకర్తల మద్య భీకర పోరు..!!హైదరాబాద్ : ప్రశాంతంగా ఉండే గాంధీ భవన్ పరస్పర దాడులతో ద్దరిల్లి పోయింది. ఎన్నికలు, సీట్ల పంచాయితీ అన్నీ అయిపోయాయి, ఇప్పుడెందుకు గొడవలు అను… Read More
రెండు కోట్ల ఓటర్ల పై బాబు గురి : ప్రభుత్వ లబ్ది దారులంతా టిడిపి ఓటర్లేనా:జగన్ - పవన్ ప్లాన్ఏపిలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు కురిపిస్తున్నారు. సెంటిమెంట్ పండిస్తున్నారు. ప్రభుత్వ పధకాల లబ్దిదారులంతా టిడిపి … Read More
బాబుకు మోడీ షాక్: టీడీపీలో తర్జన భర్జన..గట్టెక్కేదెలా..?మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ… Read More
0 comments:
Post a Comment